వారణాసి, ఉత్తరప్రదేశ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో రూ.2,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, భవిష్యత్ ప్రణాళికలపై మోదీ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. వారణాసిని ఆధునీకరించిన పర్యాటక...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “సింగపూర్ ఎందుకు వెళ్లారో కూడా చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు....