ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటికీ, ఇది చట్టపరంగా ఇప్పటివరకు అమలు కాలేదు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వ చొరవతో అమరావతికి అధికారిక హోదా కల్పించే ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. దీనికోసం...
ఏపీ ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేలా అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. పలు కీలక అంశాలపై స్పందించిన ఆయన, కూటమి పాలనలో...