ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీ శనివారం రోజున వచ్చింది. ఈ పర్వదినం సందర్భంగా అన్నదమ్ముల బంధాన్ని మరింత బలపరిచే రాఖీ కట్టే పర్వదినానికి శుభసమయాల వివరాలను పండితులు వెల్లడించారు. వారి ప్రకారం,...
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఉన్న ప్రముఖ జైన మఠంలో 30 ఏళ్లుగా నివసిస్తున్న ఏనుగు ‘మహాదేవి’ (మాధురి)ని గుజరాత్లోని వంటారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి అధికారులు తరలించారు. మఠం వారసత్వ సంపదగా, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నందున...