మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ముంబైలో ప్రారంభమైన వినూత్న వేదిక ‘క్రైయింగ్ క్లబ్’ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మనస్సులోని భావోద్వేగాలను బయటపెట్టుకోవడానికి, ఏడవడానికి సురక్షితమైన వాతావరణాన్ని అందించే ఈ క్లబ్,...
ఢిల్లీ జంతర్మంతర్ వద్ద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారీగా కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ...