ఆది పినిశెట్టి, చైతన్యరావు ప్రధాన పాత్రల్లో నటించిన రాజకీయ థ్రిల్లర్ వెబ్సిరీస్ ‘మయసభ’ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం సోనీలివ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్కు దేవా కట్ట దర్శకత్వం వహించగా, ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు...
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కోసం ఒక కీలక ప్రకటన చేశారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్. గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన, సెప్టెంబర్ 1వ తేదీన ‘నైపుణ్యం పోర్టల్’ను అధికారికంగా...