అమరావతి: ఆంధ్రప్రదేశ్లో చేనేత రంగాన్ని మరింత అభివృద్ధిపరచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. తాను మరోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంపూర్ణ మద్దతుగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. నేతన్న...
బెంగళూరు: మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఇటీవల బెంగళూరులో సంచలనంగా మారిన రేప్ కేసులో జీవిత ఖైదు శిక్ష పడింది. 47 ఏళ్ల పనిమనిషిపై అత్యాచారం చేసిన కేసులో న్యాయస్థానం కఠినంగా స్పందించింది. విచారణలో ఆరోపణలు...