బిహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఓ విచిత్రమైన ఓటర్ల వివరాలు వెలుగులోకి వచ్చాయి. భగవాన్పూర్ ప్రాంతంలో ఒకే ఇంటి నంబర్పై 250 మంది ఓటర్లు ఉన్నారని జర్నలిస్టు అజిత్ అంజుమ్ వెల్లడించారు. ఓటర్ల జాబితా (SIR డ్రాఫ్ట్)...
అమెరికా నుంచి బోయింగ్ P-81 జెట్ల కొనుగోలు ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ ప్రభుత్వం విధించిన కొత్త సుంకాలకు ప్రతిస్పందనగా, 3.6 బిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. 2021లో...