తెలంగాణలో సైబర్ నేరగాళ్ల దూకుడు కొనసాగుతోంది. తాజాగా సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధికారిక వెబ్సైట్లు హ్యాకర్ల బారిన పడటం పెద్ద సంచలనంగా మారింది. హ్యాకర్లు ఈ వెబ్సైట్లను తమ నియంత్రణలోకి తీసుకుని, లింకులు ఓపెన్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పొదిలి మరోసారి స్వల్ప భూకంపానుభూతిని ఎదుర్కొంది. డిసెంబర్ 5, 2025 తెల్లవారుజామున 3:14 గంటల సమయంలో భూమి కొన్ని క్షణాల పాటు స్వల్పంగా కంపించడంతో అక్కడి జనాలు ఒక్కసారిగా భయంతో...