పీఎం ఫసల్ బీమా యోజన (PMFBY) కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం నిన్న రూ.3,900 కోట్లను ఖాతాల్లో జమ చేసింది. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా తెలుసుకోవాలంటే, ముందుగా pmfby.gov.in వెబ్సైట్కి వెళ్లాలి. అక్కడ...
భీమవరం లో ఓ స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైన నటి నిధి అగర్వాల్కి సంబంధించి ఒక వివాదం చెలరేగింది. ఈ కార్యక్రమానికి ఆమె ప్రయాణించిన వాహనం ప్రభుత్వానికి చెందినదని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి....