ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న అకాల వర్షాలు గోదావరి నదిని ఉద్ధృతం చేశాయి. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం పెరిగి 4.40 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరికి ఆనుకుని ఉన్న...
ఆహారంలో భాగంగా బొప్పాయిని తరచూ తీసుకోవడం ఆరోగ్యానికి అనేక లాభాలను ఇస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిలో ఉండే పోషకాలు శరీరానికి సమతుల్యం కల్పిస్తాయని వారు వెల్లడించారు. ముఖ్యంగా అందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్...