నెలరోజులు జైలుకెళ్లిన మంత్రులను పదవి నుంచి తొలగించే రాజ్యాంగ సవరణ బిల్లు చుట్టూ దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నప్పటికీ, ఆమోదం పొందే అవకాశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రాజ్యాంగ సవరణలకు...
భారత్తో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చైనా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి అరుదైన ఖనిజాలు, ఎరువులు, అలాగే టన్నెల్ బోరింగ్ మిషన్ల ఎగుమతులపై ఇప్పటివరకు అమలులో ఉన్న నిషేధాన్ని ఎత్తివేయనున్నట్లు అధికారికంగా...