హైద్రాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులపై భారాలు పెరుగుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. యూరియా, ఎరువుల కోసం రైతులు రోడ్లెక్కే పరిస్థితి నెలకొనడం ఆందోళనకరమని పేర్కొన్నారు....
జీఎస్టీ పన్ను వ్యవస్థలో పెద్ద మార్పుకు మంత్రుల బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగు శ్లాబులను (5%, 12%, 18%, 28%) కుదించి రెండు శ్లాబులుగా మార్చే ప్రతిపాదనపై చర్చ జరగ్గా,...