ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను నిషేధించిన కేంద్రంపై, ఇప్పుడు లోన్ యాప్స్ విషయంలో కూడా అదే విధమైన చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అధిక వడ్డీ రేట్లతో రుణాలు ఇస్తున్నట్లు చెప్పి, తర్వాత బ్లాక్మెయిల్ చేస్తూ...
వరంగల్ మామునూరు విమానాశ్రయ విస్తరణ పనులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియకు ఊపందింది. రైతుల భూములకు ప్రభుత్వం ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున పరిహారం అందించింది. ఇప్పటి వరకు 48 మంది రైతుల ఖాతాల్లో రూ.34 కోట్లు...