ఈ వర్షాకాలంలో గోదావరి నది నుంచి భారీగా జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల ద్వారా దాదాపు 1,300 టీఎంసీల నీరు సముద్రం పాలైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 13 లక్షల క్యూసెక్కుల...
హైదరాబాద్: క్రిమినల్ కేసుల్లో అరెస్టై 30 రోజులు జైలులో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులు కోల్పోవాలని కేంద్రం తీసుకొచ్చిన కొత్త బిల్లుపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ బిల్లుపై తనకో చిన్న “చిలిపి సందేహం”...