రాజకీయాల్లో రేపు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎప్పుడూ ఊహించలేని విధంగా ఉంటుందని ఆయన గుర్తు చేశారు. “ఒక పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో...
భారత టెక్స్టైల్ మరియు గార్మెంట్ రంగానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి ఊరట ఇచ్చింది. కాటన్ దిగుమతులపై సెప్టెంబర్ 30 వరకు ఉన్న పన్ను మినహాయింపును ఇప్పుడు డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో...