ఆంధ్రప్రదేశ్ అనకాపల్లిలో ఈసారి వినాయక నవరాత్రులు మరింత వైభవంగా మారాయి. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో 126 అడుగుల ఎత్తైన మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత భారీ విగ్రహాన్ని మట్టితో నిర్మించడం విశేషం. గణనాథుడి...
భారతదేశంపై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్లకు ప్రతీకారంగా పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ ఛాన్సలర్, ఆప్ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ ప్రకటించిన ప్రకారం, ఇకపై...