హైదరాబాద్లో సైబర్ నేరగాళ్ల కొత్త టార్గెట్గా రిటైర్ అయిన ఉద్యోగులు మారుతున్నారు. జీవితమంతా కష్టపడి సంపాదించిన డబ్బును మోసగాళ్లు మాయమాటలు చెప్పి దోచేస్తున్నారు. నారాయణగూడ, బర్కతుర, సికింద్రాబాద్, లోయర్ ట్యాంక్ బండ్, తార్నాక వంటి ప్రాంతాల్లో...
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న ఎడతెరపి వర్షాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రహదారులు ముంచెత్తుతున్నాయి, గ్రామాలు వరద ముంపులో ఇరుక్కుపోతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, సహాయం కోసం ఎదురుచూస్తున్న వేలాది మందిని రక్షించేందుకు పోలీసులు ముందుకు...