ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం విశాఖపట్నంలోని రిషికొండలో పర్యటించారు. గత ప్రభుత్వం నిర్మించిన ప్యాలెస్లు, ప్రాజెక్టుల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన...
బీఎస్ఎన్ఎల్ తన మొబైల్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా కొత్త BiTV ప్రీమియం ప్యాక్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెలకు కేవలం రూ.151 చెల్లిస్తే 25కి పైగా OTT ప్లాట్ఫార్మ్స్కి, 450కి పైగా లైవ్ టీవీ ఛానల్స్కి యాక్సెస్...