తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక దశ ప్రారంభమైంది. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్లను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) అధికారులు మరోసారి...
ఏలూరు జిల్లాలో పెద్ద పేకాట శిబిరం నిర్వహిస్తుండొచ్చని సమాచారం అందడంతో ఆదివారం రాత్రి పోలీసులు అకస్మాత్తుగా దాడి జరిపారు. నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడు సొసైటీ ప్రాంగణంలో ఈ గుట్కా శిబిరం ఉందని ముందస్తు...