చైనా టియాంజిన్ నగరంలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో శనివారం సమావేశమయ్యారు. దాదాపు ఏడు సంవత్సరాల విరామం తర్వాత ఇరు దేశాల అగ్రనేతలు ముఖాముఖి చర్చలు జరపడం విశేషంగా...
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ అద్భుత విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ ఆరోన్, సో వూయ్పై 21-12, 21-19 తేడాతో గెలిచి కాంస్య పతకం...