ఖైరతాబాద్ విశ్వశాంతి మహా గణపతిని సెప్టెంబర్ 6న నిమజ్జనం చేయనున్నారు అని ఉత్సవ సమితి ప్రకటించింది. సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం ఉండటం వల్ల వినాయక నిమజ్జనంపై ప్రజలలో కొన్ని సందేహాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంలో...
దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్-1లో నార్త్ జోన్ ప్లేయర్ అయుష్ బదోనీ అద్భుత ప్రదర్శనతో రెచ్చిపోయారు. ఈస్ట్ జోన్తో జరిగిన మ్యాచ్లో బదోనీ 204 పరుగులు* చేసి డబుల్ సెంచరీ సాధించారు. రెండో ఇన్నింగ్స్లో 223...