ఉదయాన్నే తినే అల్పాహారం మన శరీరానికి ఎంతో అవసరమైన శక్తిని అందిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజు ప్రారంభం మంచి అల్పాహారంతో మొదలైతే శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్ మాత్రమే కాకుండా, రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు...
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కొత్త అడుగులు వేస్తోంది. అందులో భాగంగా, విశాఖపట్నంలోని కైలాసగిరి పర్వతంపై ప్రత్యేక ఆకర్షణగా గాజు వంతెన (Glass Sky Walk Bridge)ను నిర్మిస్తున్నారు. ఇది దేశంలోనే...