హైదరాబాద్లో జీవన శైలి వేగంగా మారిపోతోంది. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే దంపతుల సంఖ్య పెరగడంతో బిజీ లైఫ్ స్టైల్ సాధారణమైంది. ఉద్యోగాల్లో నిమగ్నమయ్యే తల్లులు, చిన్న పిల్లలను చూసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి...
పులివెందులలో ఉల్లి, బత్తాయి రైతులతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల సమస్యలను గుర్తుచేశారు. ప్రస్తుతం సరైన ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారని ఆయన ఆరోపించారు. పంటకు న్యాయం జరగక, వ్యవసాయం చేయడానికి రైతులు...