విశాఖపట్నంను దేశంలో ప్రముఖ ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. నగరంలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్లో మొత్తం ఎనిమిది ఐటీ సంస్థల కోసం కొత్త క్యాంపస్ల నిర్మాణానికి...
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 2025 సంవత్సరానికి సంబంధించిన అప్రెంటిస్షిప్ కార్యక్రమానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక సంవత్సరం పాటు శిక్షణ పొందే అవకాశాన్ని కల్పిస్తూ, వివిధ ట్రేడ్లలో స్థానిక యువతకు ప్రాధాన్యతనిస్తూ 95%...