కొత్త అవకాశాల ద్వారాలు తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు వేగంగా చర్యలు చేపట్టింది. ఐటీ, ఐటీ-ఆధారిత సేవలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో ఉద్యోగాలను కల్పించడానికి ప్రత్యేకంగా రూపొందించిన ‘కౌశలం’ పోర్టల్ కీలక పాత్ర పోషిస్తోంది....
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు సృష్టించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘కౌశలం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా ఇంటి నుంచే పనిచేసే (Work From Home) ఉద్యోగాలను అందించేందుకు తీసుకొచ్చిన ఈ...