కశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. శనివారం పహల్గామ్లో టూరిస్టులతో సమావేశమైన ఆయన, వారితో సంభాషించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఉగ్రదాడులకు భయపడని...
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి పాల్పడిన నిందిత టెర్రరిస్టులు శ్రీలంకకు పరారైనట్లు సమాచారం. భారత భద్రతా సంస్థల నుంచి అందిన ఆధారాల ఆధారంగా, ఈ ఉగ్రదాడికి సంబంధించిన ఆరుగురు అనుమానితులు చెన్నై నుంచి శ్రీలంకలోని...