నెదర్లాండ్స్ రైల్వే వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 2017 జనవరి 1 నుంచి దేశంలోని అన్ని రైళ్లను గాలి శక్తి (విండ్ ఎనర్జీ)తో నడిపిస్తూ, పర్యావరణ పరిరక్షణలో నెదర్లాండ్స్ రైల్వేస్ అద్భుత కృషి చేస్తోంది....
ఇరాన్కు వెళ్లిన ముగ్గురు భారతీయులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. మే 1న టెహ్రాన్కు చేరుకున్న ఈ ముగ్గురు అప్పటి నుంచి కనిపించకుండా పోయారని వారి కుటుంబ సభ్యులు తెలిపినట్లు ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం...