అమెరికాలో జరిగిన ప్రతిష్ఠాత్మక స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2025 పోటీలో హైదరాబాద్ మూలాలున్న భారత సంతతి బాలుడు ఫైజాన్ జాకీ విజేతగా నిలిచాడు. 13 ఏళ్ల ఈ బాలుడు, టెక్సాస్లోని డల్లాస్లోని సీఎం రైస్...
పాకిస్థాన్ మరోసారి తప్పు చేస్తే భారత్ నుంచి తీవ్రమైన ప్రతిస్పర్ధన ఎదురవుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ‘ఆపరేషన్ సిందూర్’ పాకిస్థాన్కు కేవలం హెచ్చరిక మాత్రమేనని, ఇంకోసారి అటువంటి తప్పిదం జరిగితే...