ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. పహల్గామ్లో 26 మంది భారత పౌరులను ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు....
తెలంగాణలో వాతావరణ మార్పులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం, రాబోయే రెండు గంటల వ్యవధిలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్...