కవలలు సాధారణంగా చాలా అరుదుగా కనిపించే వారు. అలాంటివారిని ఒకేచోట వందల సంఖ్యలో చూడటం ప్రత్యేకమైన అనుభవం. తాజాగా కేరళలోని కొచ్చిలో ఓ విశేష దృశ్యం ఆవిష్కృతమైంది. ఏకంగా 160 మంది ట్విన్స్, ట్రిపుల్స్ ఒకేచోట...
సాధారణంగా ఇండియా–పాకిస్థాన్ పోరు అంటే క్రికెట్ ఫ్యాన్స్కి పండుగే. ఎక్కడ జరిగినా టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడైపోతాయి. స్టేడియాలు నిండిపోతాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి విభిన్నంగా మారింది. సెప్టెంబర్ 14న UAEలో జరగబోతున్న ఆసియా కప్...