దేశవ్యాప్తంగా ఉన్న 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఆగస్టు 13 వరకు పొడిగించారు. ముందు గడువు ఇవాళ ముగియాల్సి ఉండగా, దానిని మరలా పెంచారు. ప్రస్తుతం...
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఒక టీచర్ పనితీరు ప్రస్తుతం తీవ్ర విమర్శలకు లోనవుతోంది. తాజాగా నిర్వహించిన అధికారుల తనిఖీలో, ఆ టీచర్కు సాధారణ స్పెల్లింగులు కూడా రాకపోవడం కలకలం...