ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, సీఎంఓ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ...
ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. పాలకొండ మండలంలోని బాసూరు గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఓ వ్యక్తి డాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. సుంకరి...