తెలంగాణ ప్రభుత్వం ఉచిత సన్నబియ్యం పంపిణీని అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని బియ్యం మార్కెట్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. గత మూడు, నాలుగు నెలలుగా పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా రేషన్ ద్వారానే బియ్యం...
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎరువులు పంపిణీ జరుగుతుండగా, క్యూలైన్ విషయంలో ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం తలెత్తింది. మొదట మాటలకే పరిమితమైన...