విశాఖపట్నంలో పచ్చదనం పెంపుకై జీవీఎంసీ తీసుకుంటున్న చర్యల్లో చినగదిలి నర్సరీ కీలక పాత్ర పోషిస్తోంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ నర్సరీ, నగరంలోని రోడ్ల డివైడర్లకు, కాలనీల్లో మొక్కల నాటకానికి అవసరమైన వృక్షాల్ని...
ఆంధ్రప్రదేశ్ రైతులకు మరోసారి ప్రభుత్వం శుభవార్తను అందించింది. రబీ సీజన్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినా, రైతులు ఇబ్బందులు పడకుండా ఆర్థిక రక్షణ కల్పించేందుకు రాష్ట్రం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY), వాతావరణ...