ఆంధ్రప్రదేశ్లోని రైతులకు సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభవార్తను అందించింది. వ్యవసాయదారుల్లో భూసంబంధిత ఇబ్బందులు తొలగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను సంక్రాంతి నాటికి రైతుల చేతుల్లోకి...
ఎన్నో ఏళ్ల నిరాశ తర్వాత మిర్చి సాగు చేసిన రైతులకు ఈ సీజన్లో అదృష్టం కలిసి వచ్చింది. గత రెండేళ్లుగా ధరల పతనంతో తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులు, ఈసారి మాత్రం లాభాల బాట పట్టారు....