రాష్ట్రంలోని నిరుపేదలను ఆదుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. కేరళలో విజయవంతమైన ‘కుటుంబశ్రీ’ పథకం స్ఫూర్తితో తెలంగాణలో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. మహిళా సంఘాల ద్వారా సర్వే...
2027 జూన్ 26 నుండి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు...