కేరళలో సోషల్ మీడియా వేదికగా జరిగిన ఒక ప్రచారం ఒక వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక వ్యక్తి తనను వేధించాడని ఆరోపిస్తూ ఒక యువతి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్...
అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె మండలం బండవంటిపల్లెలో సంక్రాంతి సంబరాలు విషాదాంతమయ్యాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న మణి, పుష్పరాజ్ పండుగ కోసం ఊరికి వచ్చి ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులతో కలిసి మద్యం సేవించిన కొద్దిసేపటికే వారు అస్వస్థతకు...