ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోందని, ఆ పార్టీ పన్నే ఉచ్చులో ఎవరూ పడకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను, కార్యకర్తలను హెచ్చరించారు. మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో...
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు రాష్ట్రాల్లో ‘రేర్ ఎర్త్ కారిడార్’ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు, ఇందులో ఏపీ చోటు దక్కించుకోవడం విశేషం. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు విస్తరించి ఉన్న కోస్టల్ కారిడార్లో లభ్యమయ్యే అరుదైన...