Andhra Pradesh
24న శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల!

AP: డిసెంబర్ కోటాకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు ఈనెల 24న ఉదయం 10గంటలకు విడుదల కానున్నాయి. మ.3 గంటలకు అదే నెలకు సంబంధించిన వసతి బుకింగ్ కూడా ఓపెన్ కానుంది. భక్తులు దళారులను నమ్మవద్దని, <>ttdevasthanams.ap.gov.in<<>> వెబ్సైట్ లేదా యాప్లోనే బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Continue Reading