ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 28 మంది నక్సలైట్లు మృతిచెందినట్లు మావోయిస్టులు ఒక లేఖలో పేర్కొన్నారు. మృతుల్లో కేశవరావు కూడా ఉన్నట్లు వారు తెలిపారు. ఈ ఘటనలో ఒక నక్సలైట్ మృతదేహాన్ని తాము తీసుకెళ్లినట్లు...
ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూల సంకేతాలు పంపింది. పొగాకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు పండించిన ప్రతి పొగాకు బేళనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బీసీ...