ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించాలంటూ ఇరాన్ విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ మిషన్ డిప్యూటీ చీఫ్ జావెద్ హోస్సేనీ మాట్లాడుతూ, “ఇది ఇరాన్తో ఉన్న సంబంధాల పరంగా కాకుండా, అంతర్జాతీయ చట్టాలను...
BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ, “సీఎం అక్రమాలు, మంత్రుల అవినీతిని ప్రశ్నించినందుకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని” ఆరోపించారు. పనికిరాని కేసులతో BRS...