విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు. యోగా మనిషిని ‘నా’ అనే స్వార్థ భావన నుంచి ‘మనం’ అనే సమష్టి దిశగా నడిపిస్తుందన్నారు. ఇది అంతర్గత శాంతిని కలిగించి...
తిరుమలలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 24 గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోవడంతో శిలాతోరణం వరకు భక్తుల...