గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, దామోదర రాజనర్సింహతో పాటు సుమారు 5 వేలమంది పాల్గొన్నారు....
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఉక్రెయిన్ పై తన గట్టి స్థానం వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్లో మాట్లాడిన ఆయన, “రష్యన్లు, ఉక్రెయినియన్లు అన్నీ ఒకే కుటుంబం. ఆ దృష్టికోణంతో చూస్తే ఉక్రెయిన్ మొత్తం...