ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా, వచ్చే నెల నుంచి భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. టెస్లా షోరూమ్స్ మొదటిగా ముంబైలో, తర్వాత ఢిల్లీలో ప్రారంభం కానున్నాయని సమాచారం. ప్రారంభ దశలో చైనాలోని టెస్లా ప్లాంట్లో...
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ, “నిందితులు ప్రభాకర్రావు, రాధాకిషన్రావు అనేకమందిని వేధించారు. వారి కారణంగా ఎన్నో కుటుంబాలు నష్టపోయాయి”...