స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని...
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెస్కియాన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై వారు చర్చించారు. పీఎం మోదీ, చర్చలు మరియు...