Entertainment
కేసరి చాప్టర్ 2’ ఓటీటీలోకి: జియో హాట్స్టార్లో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్
జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్యంలో కోర్టు కథాంశంతో రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘కేసరి చాప్టర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 13 నుంచి జియో హాట్స్టార్ ప్లాట్ఫామ్లో ప్రసారం కానుంది.
ఈ ఏడాది ఏప్రిల్లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్హిట్గా నిలిచింది. ఈ విజయంతో గత నెలలో తెలుగు ప్రేక్షకుల కోసం కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇటీవలే ఈ చిత్రం 50 రోజుల విజయవంతమైన ప్రదర్శనను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు