ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం విస్తరిస్తోంది.. ఈ ప్రాంతం ప్రత్యేకంగా ఫోకస్ పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఒక వైపు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు జరుగుతుండగా.. ఇంకోవైపు మెట్రో రైలు ప్రాజెక్టుపై అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో...
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ఈరోజు విశాఖపట్నం కోర్టులో హాజరయ్యారు. విశాఖ MP భరత్తో పాటు నారా లోకేష్ కోర్టుకు వచ్చారు. అదేంటీ మంత్రి నారా లోకేష్ కోర్టుకు రావటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.....