విశాఖపట్నంలో కొత్త హోటల్ని ఏర్పాటు చేయడానికి మరొక సంస్థ ముందుకొచ్చింది. వరుణ్గ్రూప్ నగరంలో రూ.500 కోట్లతో హోటల్ నిర్మించబోతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనను వరుణ్ గ్రూప్ ఛైర్మన్ ప్రభు కిషోర్ చేశారు. ప్రస్తుతం నగరంలో ఉన్న...
రోజు రోజుకూ నేరగాళ్లు బరితెగిస్తున్నారు. అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా.. నేరస్థుల ఆగడాలు మాత్రం తగడ్డం లేదు. మరీ ముఖ్యంగా గంజాయి సాగు, అక్రమ రవాణా విషయంలో పోలీసుల తనిఖీలు, సోదాలు, దాడులను...