చేవెళ్ల సమీపంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన బస్సు ప్రమాదం మరువక ముందే, అదే తాండూర్ రూట్లో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని కరణ్కోట్ మండల పరిధిలో కర్ణాటకకు చెందిన ఆర్టీసీ...
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ను ఇజ్రాయెల్ హతమార్చింది. హమాస్కు ఇది పెద్ద ఎదురుదెబ్బ. అక్టోబరు 7 నాటి దాడుల సూత్రధారి యాహ్యా సిన్వరే. హమాస్...