భారత క్రికెట్ జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. వర్షం కారణంగా సుమారు 8 సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోయినా.. మరో సెషన్ మిగిలి ఉండగానే టెస్టు మ్యాచ్లో విజయం సాధించింది. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న...
బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు విజృంభించారు. ఈ మ్యాచులో గెలవాలంటే.. తప్పక వికెట్లు తీయాల్సిన పరిస్థితిలో అసాధారణ ప్రదర్శన చేశారు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆ జట్టును 146 పరుగులకే కుప్పకూల్చారు....